నారా వారి క్షుద్ర పూజలకు..తారక్ బలి – శ్రీరెడ్డి

-

నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్​లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తారక్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది ఇలా ఉండగా, తాజాగా నందమూరి తారకరత్న మరణంపై శ్రీరెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. నారా వారి క్షుద్ర పూజలకు..తారక్ బలైందంటూ శ్రీ రెడ్డి ఫైర్‌ అయ్యారు.

బిడ్డ వచ్చిన వేళా ,గొడ్డు వచ్చిన వేళా అంటారు మన తెలుగోళ్లు ..మొదటి రోజు యాత్రకు వాళ్ళు చేయించిన క్షుద్ర పూజలకు నిన్ను బలి ఇచ్చారు మిత్రమా అంతే..నంద..మూరిని తెగటార్చాటానికి వచ్చిన నా..రా. …హ హ హ.. హ హ హ…ఇది నీతో ఆగేది కాదులే నువ్వు మూడవ వాడివి అంతే ,ఇంకా లెక్క ఆగలే ..”రక్తదాహం రాజకీయం”మీకు శాపాలై పీడుస్తున్నాయి .. నేను ముందు నుంచి చెప్తూనే వున్నా వింటేగా ..తస్మాత్ జాగ్రత జాగ్రత్త .. నీ ఆత్మ కు శాంతి అంటూ సంచలన పోస్ట్‌ పెట్టింది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news