ఓటీటీ లోకి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు..!

-

సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. చిన్న సినిమా అయినా కూడా భారీగా రికార్డులని రాబడుతుంది కలెక్షన్లను రాబడుతోంది. సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది ఫిబ్రవరి 2న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమా మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల 60 లక్షల రూపాయలని వసూలు చేసింది.

మొదటి రోజే రెండు కోట్ల 28 లక్షలని వసూలు చేసింది ఆదివారం కోటి 75 లక్షల వరకు కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి కూడా రెడీ అయింది. మార్చి 8 లేదా మార్చి 15న ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు సినిమా రావచ్చు మార్చి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news