నా ఆరోగ్యం పట్లా ఎవరూ అందోలన చెందాల్సిన అవసరం లేదు: తమ్మినేని వీరభద్రం

-

నేను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. నా ఆరోగ్యం పట్ల ఎవరూ అందోలన చెందాల్సిన అవసరం లేదు. యధావిధిగా గా పోరాటాలు కొనసాగిస్తాను అని అన్నారు తమ్మినేని వీరభద్రం. అలానే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి పోయింది అని చెప్పారు. అదే విధంగా ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది అని కాంగ్రెస్ ని అంటున్నారు అని తమ్మినేని వీరభద్రం అన్నారు.

Tammineni Veerbhadram

గత ప్రభుత్వం అప్పులు ఆదాయం విషయం క్లియర్ గానే ఉన్నాయని బి ఆర్ ఎస్ అంటోంది అని తమ్మినేని వీరభద్రం చెప్పారు. అలానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సంతోషం అన్నారు తమ్మినేని వీరభద్రం. బిఆర్ఎస్ వ్యవరించిన నిరంకుశత్వ దోరణి ఓటమి కీ కారణం అయ్యింది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version