సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు..!

-

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర కి గుండెపోటు వచ్చింది. మంగళవారం తమ్మినేని వీరభద్రకి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనని స్పీడ్ గా హైదరాబాద్ కి తీసుకెళ్లారు ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయన కి గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. అక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు తీసుకెళ్లారు.

ఆయన ఆరోగ్య నికి సంబంధించిన వివరాలైతే ఇంకా తెలియలేదు. తమ్మినేని ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర కి ఖమ్మంలో ఉన్నప్పుడు తన నివాసంలోనే గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news