చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీని వీడి వైసీపీలో చేరారు కీలక నేత. టీడీపీ పార్టీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరారు. ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రమణ్యం.

Senior leader Sugavasi Balasubramaniam joins YSRCP
నాలుగు దశాబ్ధాలుగా టీడీపీలో ఉంది సుగవాసి కుటుంబం.. గత 2024 ఎన్నికల్లో రాజంపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడారు సుగవాసి. ఇక తాజాగా టీడీపీ కి రాజీనామా చేశారు సుగవాసి బాలసుబ్రమణ్యం. ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రమణ్యం.
అధికార పార్టీ టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత@JaiTDP సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరిక
వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సుగవాసి
నాలుగు దశాబ్ధాలుగా టీడీపీలో ఉన్న సుగవాసి కుటుంబం.. గత 2024 ఎన్నికల్లో రాజంపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన సుగవాసి… pic.twitter.com/x2wvfvCrM7
— Telugu Feed (@Telugufeedsite) June 25, 2025