Telangana : EAPCET పరీక్షల తేదీల మార్పు

-

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షల తేదీలు మారుతున్నాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో అధికారులు మార్పులు చేశారు. EAPCET (పాత ఎంసెట్) అగ్రి అండ్ ఫార్మా పరీక్షను మే 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. మే 9, 10, 11 తేదీల్లో ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించారు. ఐసెట్ పరీక్ష తేదీలను జూన్ 5, 6 తేదీలకు మార్చామన్నారు.

కాగా,ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news