తెలంగాణలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 14 మంది కన్నుమూశారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 137కి పెరిగింది. కొత్తగా 154 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 132 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,650కి పెరిగింది. ఇక, కరోనా నుంచి కోలుకుని 1,742 మంది డిశ్చార్జి కాగా, 1,771 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
24గంటల్లో తెలంగాణలో 14 మంది మృతి..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
పంట బోనస్తో ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల భారం
వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి...
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్…నేడు ఆగస్ట్ నెల టికెట్లు విడుదల
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్...నేడు ఆగస్ట్ నెల టికెట్లు విడుదల కానున్నాయి....
ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో 59 శాతం పోలింగ్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6...