ఆ పత్రికలలో తెలంగాణ మంత్రి సీరియస్.. కీలక ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ పత్రికలలో వచ్చిన వార్త కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ. వైద్య బదిలీలలో అవినీతికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.

Statement of Minister Damodara Rajanarsimha key statement on Dharani Portal

‘వైద్య బదిలీలలో భారీ అవినీతి’ జరిగిందని పత్రికలో వచ్చిన వార్త కథనాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాఖ కార్యదర్శి ని ఆదేశించారు. బదిలీలలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వారు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ని అదేశించారు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ.

Read more RELATED
Recommended to you

Latest news