ఏపీలో 4, తెలంగాణాలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

-

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. తెలంగాణలో ఈ రోజు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయింది. దింతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కి చేరింది. గత 24 గంటల్లో 1,245 శాంపిల్స్‌ పరిశీలించగా.. 9 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇంకా 68 మంది రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నట్లు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది.

అటు ఏపీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదు అంమోడు అయ్యాయని ఆంధ్ర ప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. ఏలూరు-1, వైజాగ్‌-3.. JN-1 నిర్ధారణకు జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్ష లకు శాంపిల్స్ పంపారు వైద్యులు. ఇక కొవిడ్‌ వ్యాప్తితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news