రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన 8 మంది మాదిగలపై కేసు నమోదు !

-

 

సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన 8 మంది మాదిగలపై కేసు నమోదు అయింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ 80 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలకు కాకుండా మాలలకు కేటాయించినందుకు నిరసనగా రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన ఘటనలో 8 మంది పై కేసులు నమోదు చేసినట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపారు.

A case has been registered against 8 Madigalas who burned the effigy of Revanth Reddy Dishti

అయితే. దీనిపై ఎమ్మార్పీఎస్ నాయకులు…. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్‌ అవుతున్నారు. ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా అంటూ నిలదీస్తున్నారు. కాగా.. ఇటీవలే.. ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news