Telangana : గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. షాద్ నగర్ లోని ఎలికట్టి గ్రామంలో గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి చెందాడు. జార్ఖండ్ కు చెందిన జితేందర్ కుమార్ రాత్రి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కిందపడి గిలగిలా కొట్టుకున్నాడు.

A man died after a piece of chicken stuck in his throat
A man died after a piece of chicken stuck in his throat

అతడు చనిపోయినట్లు గుర్తించిన తోటి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్ మార్టం చేయగా గొంతులో చికెన్ ముక్కలు కనిపించాయి. గొంతులో చికెన్ ఇరుక్కుపోవడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read more RELATED
Recommended to you

Latest news