కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం..డీసీఎంను ఢీకొట్టి ఇద్దరు మృతి

-

కూకట్‌పల్లి పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డిసీయం వాహనాన్ని వెనుక నుండి ఢీకొట్టింది ఓ బైక్. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది.

A terrible accident took place in Kukatpally

ఇక ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్‌ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బైక్ పై ట్రిపుల్ రైడింగ్ తో ఓవర్ స్పీడ్ గా వచ్చిన యువకులు…ఆగి ఉన్న డిసీయం వాహనాన్ని ఢీ కొట్టారు. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news