Telangana: బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే.. ఈ తరుణంలోనే… బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. ఈ సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Near Roll Mamada village of Neradigonda mandal, a car lost control and fell off the bridge on the national highway after a tire burst.

అదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కారు కింద పడింది. ఈ సంఘటన లో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని పోలీసులు ప్రకటించారు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news