నేడు సూర్యాపేటకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే

-

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ టూర్‌ ఫిక్స్‌ అయింది. తెలంగాణలోని సూర్యాపేటలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇవాళ సూర్యాపేటలోని బహిరంగ సభలో పాల్గొననున్నారు అమిత్‌ షా. ఇందుకోసం నిన్నటి రాత్రి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి గం.10.20కి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా బస చేసారు.

Amit Shah to Suryapet today

శుక్రవారం అంటే ఇవాళ ఉదయం 8 గంటల నుంచి గం.11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణకు వచ్చారు అమిత్‌ షా.

Read more RELATED
Recommended to you

Latest news