భద్రాచలం బిల్డింగ్ కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యం

-

భద్రాచలం బిల్డింగు కూలిన సంఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. నిన్నటి రోజున కామేశ్వరరావు అనే వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసింది. ఈరోజు తెల్లవారుజామున మరో మృతదేహం లభ్యమయింది. మృతుడి పేరు ఉపేందర్ గా అధికారులు గుర్తించారు.

Another body found in Bhadrachalam building collapse incident

అతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇక ఉపేందర్ మృతదేహం కూడా లభ్యం కావడంతో ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. కాగా ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు మొదట్లో అధికారులు ప్రకటన చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news