MIMకు ఓటు వేయకపోతే..మసీదులు లాక్కుంటారు -అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి మజ్లిస్‌కు ఓటు వేయకపోతే.. మన ప్రార్థనామందిరాలు కూడా లాక్కొంటారంటూ బాంబ్‌ పేల్చారు. దేశంలో యూనిఫాం సివిల్‌ కోడ్ అమలు చేస్తారని హెచ్చరించారు.

Asaduddin Owaisi comments on mp elections

మన సంప్రదాయ పద్ధతుల నుంచి దూరం చేస్తారని.. ఈసారి కచ్చితంగా ఓటింగ్‌ శాతం పెంచుకోవాలని కోరారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌. నచ్చినా నచ్చకపోయినా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌. మజ్లిస్‌ కోసం కాకపోయినా.. మసీదుల కోసం ఓట్లు వేయండి… ప్రార్థనా మందిరాలపై బాణాలు విసురుతూ పిచ్చి చేష్టలు చేస్తున్నారని తెలిపారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌.

Read more RELATED
Recommended to you

Latest news