BREAKING: పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ నేత మీద హత్యాయత్నం

-

Assassination attempt on YSRCP leader of Palnadu district: పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ నేత మీద హత్యాయత్నం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి దారి కాచి దాడి చేసారు కొందరు దుండగులు. అమరావతి మండలం ఉంగుటూరు వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Assassination attempt on YSRCP leader of Palnadu district

దింతో గుంటూరు లోని పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబి రెడ్డిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఇక ఇప్పుడు క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబి రెడ్డిపై దాడి సంఘటన గురించి ఇంకా వివరాలు తెలి యాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news