BREAKING : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కీలక పదవి కట్టబెట్టింది కేంద్ర బీజేపీ. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బీజేపీ పార్టీ.

గత నెలలోనే బండి సంజయ్ ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ. తెలంగాణలోని బీజేపీ నేతలు వరుసగా బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇవ్వడంతో… అతన్ని పక్కకు పెట్టి.. కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ఇక ఇప్పుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news