పోలీసులను ఆశ్రయించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే..ఆడవారిలా చాటింగ్ చేస్తున్నారని

-

మంచిర్యాల జిల్లా పోలీసులను ఆశ్రయించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. నిజామాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఆడవారి లాగా వాట్సాప్ చాట్ చేస్తున్నాడని…మంచిర్యాల జిల్లా పోలీసులను ఆశ్రయించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

చాటింగ్ తరవాత చివరకు డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశాడని…పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దీంతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే.. ఈ కేసును గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. ఇక ఈ కేసుపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version