తెలంగాణలో ఉత్తమ సేవలు.. 11 మంది పోలీసులకు రాష్ట్రపతి అవార్డు

-

కేంద్ర ప్రభుత్వం అందించే రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలకు  తెలంగాణ నుంచి 11 మంది పోలీసులు ఎంపికయ్యారు. భారత స్వాతంత్య్ర దినోవ్సం సందర్బంగా ప్రతీ సంవత్సరం పోలీసులకు ఈ కేంద్ర పురస్కారాలు అందించనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పురస్కారం అందుకోవడానికి తెలంగాణ నుంచి 11 మంది పోలీసులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు.

వారిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతితో పాటు జమీల్ భాష (కమాండెంట్), క్రిష్ణమూర్తి (ASP), నూతలపాటి జ్ఞానసుందరి (ఇన్ స్పెక్టర్), కొమర బత్తిని రాము (SI), అబ్దుల్ రఫీక్ (SI), ఇక్రమ్ ఏబీ ఖాన్ (SI), శ్రీనివాస మిశ్రా (SI), కుంచల బాలకాశయ్య(SI), లక్ష్మయ్య (ASI), గుంటి వెంకటేశ్వర్లు (ASI) లు ఎంపిక అయ్యారు. వీరు రాష్ట్రపతి చేతుల మీదుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజు పురస్కారాన్ని అందుకుంటారు. 

Read more RELATED
Recommended to you

Latest news