తెలంగాణ ముస్లింలకు బిగ్‌ షాక్‌

-

 

తెలంగాణ ముస్లింలకు ఊహించని షాక్‌ తగిలింది. రంజాన్ పండుగ సందర్భంగా 4 లక్షల 50 వేల మంది ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని భావించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కు ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది ఈసీ.

CM Revanth’s key statement on grain purchases

Read more RELATED
Recommended to you

Latest news