Congress : సంగారెడ్డిలో జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ

-

Congress : సంగారెడ్డిలో జగ్గారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డికి ఎదురు దెబ్బ ఓటమి దిశగా వెళుతున్నారు. సంగారెడ్డి లో 2000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్‌ అభ్యర్థి ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తొమ్మిదవ రౌండ్ ముగిసే సరికి 13173 ఓట్లతో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.

jaggareddy

అటు శేరిలింగంపల్లిలో 8వ రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీకి 12691 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ లో ఏడో రౌండ్‌ ముగిసే సరికి బీఆర్ఎస్‌కి 23,481 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మలక్ పేటలో 5 రౌండ్లు పూర్తయ్యే సరికి ఎంఐఎం లీడ్ లో ఉంది. కంటోన్మెంట్‌లో ఆరో రౌండు పూర్తయ్యేసరికి 11703 లీడ్‌లో బీఆర్ఎస్‌, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, మేడ్చల్‌లో బీఆర్ఎస్‌ ముందంజలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news