గవర్నర్ కోటలో ఇద్దరూ ఎమ్మెల్సీలు నియామకం

-

తెలంగాణ గవర్నర్ కోటాలో ఇద్దరూ ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నియామకం చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ల ఎంపికకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపింది.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరామ్, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news