BRS: సచివాలయానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

BRS: తెలంగాణ సచివాలయానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పండించిన వరి పంటకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు ఎమ్మెల్యేలు.

BRS MLAs at Secretariat

ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటి అయ్యి వినతిపత్రం ఇవ్వనున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాధోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విటల్, మజి ఎమ్మెల్యే బాల్క సుమన్ లు తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news