BREAKING: ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మల దహనం

-

BRS party has called for burning of effigies of Revanth across Telangana: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడేక్కాయి. బుధవారం రోజున సబితా వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మధ్య రచ్చ జరిగింది. అయితే… ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

BRS party has called for burning of effigies of Revanth across Telangana

ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రకటన చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news