Telangana : స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వనున్న బీఆర్ఎస్

-

Telangana : స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వనుంది బీఆర్ఎస్ పార్టీ. నేడు స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు గడ్డం ప్రసాద్ కుమార్. అయితే.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వనున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు… నామిషన్ కార్యక్రమనికి హాజరు కానున్నారు.

BRS to support unanimous election of Speaker

ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 15న  ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16వ తేదీన శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17వ తేదీన సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news