సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా సింగరేణి కార్మికులకు శుభవార్తను ప్రకటించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 30% బోనస్ ప్రకటించారు. దసరా లోపు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకం చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం సింగరేణి రూ. 368 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news