సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంతగడ్డ మహబూబ్నగర్, ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో BJP అధిక్యంలో కొనసాగుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/CM-Revanth-Reddy-is-ahead-of-BJP-in-this-area.webp)
మహబూబ్నగర్లో BJP అభ్యర్థి డీకే అరుణ, మల్కాజ్గిరి BJP అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థులపై పైచేయిలో కొనసాగుతున్నారు.