ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

-

ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రెటేరియట్ లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth Reddy’s key decision on grain procurement and drinking water supply

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news