బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో సీఎం రేవంత్‌ సమావేశం ?

-

CM Revanth’s meeting with BRS party leaders: నేడు సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు సిఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth’s meeting with BRS party leaders tomorrow

తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతంలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు సిఎం రేవంత్ రెడ్డి. అయితే.. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు ఆహ్వానం పంపుతారా ? లేక సీపీఐ, సీపీఎం పార్టీలతోనే సీఎం రేవంత్‌ రెడ్డి చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version