Hyderabad: సిగ్నల్ జంప్ చేస్తూ ప్రమాదం..వీడియో వైరల్

-

Hyderabad: సిగ్నల్ జంప్ చేస్తూ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర అతివేగంతో సిగ్నల్ జంప్ చేస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మూడు పల్టీలు కొట్టింది కారు. కారులోని వారు సురక్షితంగా ఉన్నారు. మితి మీరిన వేగంతో వెళ్లి మూడు పల్టీలు కొట్టింది కారు.

Danger of signal jumping

అయితే… కారులో ఉన్న వారు మాత్రం ప్రాణలతో భయటపడ్డారు. ఇక వెంటనే వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పరుగులు పెడుతూ వచ్చి కారులో ఉన్న వారిని బయటకు తీయగా..స్వల్ప గాయలతో వారంత బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ద్వంసం అయ్యాయి. కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా..వాటి ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు.

https://x.com/TeluguScribe/status/1798609796310167555

Read more RELATED
Recommended to you

Latest news