జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ…చేపమందు విశిష్టత?

-

హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్. HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ప్రతీసారి చేప మందును అందజేస్తుంది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. క్యూలైన్‌ల కోసం బారికేడ్‌లు, లైట్స్, సీసీ కెమెరాలు పెట్టనున్నారు.

 

Fix date for distribution of fish medicine

ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రసాదం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news