విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా – భట్టి

-

విద్యుత్ కార్మికులకు కోటి ప్రమాద బీమా ఇస్తున్నట్లు పేర్కున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. దేశ చరిత్రలోనే ఓ రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. Npdcl పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు జోగు నరేష్.

Deputy CM Bhatti Vikramarka Mallu announced that an accident insurance of Rs. 1 crore will be provided to electricity workers
Deputy CM Bhatti Vikramarka Mallu announced that an accident insurance of Rs. 1 crore will be provided to electricity workers

నరేష్ కుటుంబ సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు తో పాటు విద్యుత్ శాఖ లో నరేష్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది సాధ్యం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

Read more RELATED
Recommended to you

Latest news