తెలంగాణలో విషాదం..గుండెపోటుతో ఐపీఎస్ అధికారి కన్నుమూత

-

DG Vigilance and Enforcement Rajeev Ratan : తెలంగాణలో విషాదం..గుండెపోటుతో ఐపీఎస్ అధికారి కన్నుమూశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో రాజీవ్ రతన్ మరణించారని సమాచారం అందుతోంది.

DG Vigilance and Enforcement Rajeev Ratan passed away

1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ ఇటీవల కాలంలో విజిలెన్స్ డీజీ గా నియామకం అయ్యారు. విజిలెన్స్ డీజీ నియమించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపారు రాజీవ్ రతన్. రాజీవ్ రతన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జ్యుడీషియల్ కమిషన్ నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news