Telangana: గుండెపోటుతో ఇంజినీరింగ్ యువకుడు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి, దేవరోనితండాకు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నాడు.

Engineering youth dies of heart attack

స్నేహితులతో కలిసి ఉండగా సిద్దు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపొగా.. తోటి విద్యార్థులు సిద్దును ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యలోనే సిద్దు కన్నుమూశాడు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news