BREAKING : సాయంత్రం 5.30గంటలకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు

-

BREAKING : సాయంత్రం 5.30గంటలకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది సిఇసి. ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయంలో మార్పులు చేసిన సిఇసి….సాయంత్రం 5.30గంటల నుంచే ఎగ్జిట్ పోల్ విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సాయంత్రం 5.30గంటల నుంచే ఫలితాలను ప్రసారం చేయవచ్చన్న సిఇసి….గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ మరో ప్రకటన చేసింది.

TelanganaElections

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. ఆయన పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా పోలింగ్‌ మొదలైందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోనూ పోలింగ్‌ పుంజుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news