Fire in Hyderabad at midnight: హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపింది. టోలిచౌకిలో సయ్యద్ అక్తర్, షకీల్ అనే రియల్టర్లు వ్యాపార లావాదేవీల విషయంలో కాల్పులకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అయితే… ఈ సంఘటన జరుగగానే.. స్థానికులు అలర్ట్ అయ్యారు. అనంతరం…. కంట్రోల్ రూంకి కాల్ చేసి ఫిర్యాదు చేశారు స్థానికులు.
ఇక ఈ సమాచారం అందగానే… హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. కానీ, కాల్పులు జరిగినట్టు ఆధారాలు ఏమీ లేవని చెబుతున్నారు పోలీసులు. ఇక టోలిచౌకిలో సయ్యద్ అక్తర్, షకీల్ అనే రియల్టర్లు వ్యాపార లావాదేవీల విషయంలో కాల్పులకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
హైదరాబాద్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం…!
టోలిచౌకిలో సయ్యద్ అక్తర్, షకీల్ అనే రియల్టర్లు వ్యాపార లావాదేవీల విషయంలో కాల్పులకు పాల్పడినట్లు సమాచారం
స్థానికులు కంట్రోల్ రూంకి కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
కానీ, కాల్పులు జరిగినట్టు ఆధారాలు… pic.twitter.com/Bf5fuXIbSQ
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2025