12 మంది అభ్యర్థులతో ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను జాబితాను ఆ పార్టీ అధ్యక్సుడు కే.ఏ.పాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపింది. అన్ని వర్గాలకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రేపు రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తాను పోటీ చేయనున్నట్టు కే.ఏ.పాల్ వెల్లడించారు.

ప్రజాశాంతి పార్టీ తరుపున తొలి జాబితా అభ్యర్థులు :

చెన్నూరు-మొయ్య రాంబాబు
జుక్కల్ (ఎస్సీ) – కర్రోల్ల మోహన్
రామగుండం – బంగారు కనకరాజు
వేములవాడ-అజ్మీరా రమేష్ బాబు
నర్సాపురం-సిరిపురం బాబు
జహీరాబాద్ -బేగరి దశరథ
గజ్వేల్-పాండు
ఉప్పల్ -కందూరు అనిల్ కుమార్
యాకత్ పురా- సిల్లివేరు నరేష్
కల్వకుర్తి – కట్టా జంగయ్య
నకిరెకల్ -కదిర కిరణ్ కుమార్
మధిర – కొప్పుల శ్రీనివాస్ రావు

Read more RELATED
Recommended to you

Latest news