రూ.1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఏఈఈ

-

హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మరో అవినీతి తిమిగలం దొరికింది. రూ.1,20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి జీహెచ్ఎంసీ ఏఈఈ చిక్కింది. హైదరాబాద్–కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనికి సంబంధించిన కొలతలను ఎం-బుక్ లో చేర్చేందుకు రూ.1,20,000 లంచం డిమాండ్ చేసింది ఏఈఈ బి.స్వరూప.

ghmc
GHMC AEE caught by ACB taking bribe of Rs. 1,20,000

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేసి, ఏఈఈ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news