Telangana: క్షుద్ర పూజలు చేస్తున్నారని భార్యభర్తలపై కర్రలతో దాడి

-

 

Telangana: క్షుద్ర పూజలు చేస్తున్నారని భార్యభర్తలపై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లిలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన యుగంధర్, రాధిక పై కర్రలతో దాడి చేశారు.

Husband and wife attacked with sticks for performing occult worship

మంత్రాల నేపంతో భార్యాభర్తలు యుగంధర్, రాధిక పై దాడి చేశారు బంధువులు. విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో భార్యాభర్తలు యుగంధర్, రాధిక ను కొత్తగూడ ఆస్పత్రికి తరలించారు. అటు బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version