తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేనే కారణం : కే.ఏ.పాల్

-

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తానే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు.  దళిత తాను చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిందని 65 సీట్లు వస్తాయని చెప్పానన్నారు.  అలాగే వచ్చాయని కేఏ పాల్ పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ విచ్చుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో నోట కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు.  తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ని తరిమి తరిమి కొట్టారని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం వచ్చి మాట్లాడుతున్న ఇకనుంచి కూడా నువ్వు ప్యాకేజీ స్టోరీ పవన్ అవినీతి పార్టీ టిడిపి తో ఉన్నావు తెలుసుకో. జాబ్ రావాలంటే జాబ్ రావాలి అన్నావు.. నువ్వు వచ్చాక జాబు ఎక్కడ ఇచ్చావు. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేశారు. పవన్ ఏమో జనసేన పార్టీని బిజెపిలో కలిపెయ్యడానికి చూస్తున్నారని కే.ఏ.పాల్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ 150 స్థానాలు గెలుస్తామని కె పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version