ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ లెటర్‌ రాసి..

-

ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ లెటర్‌ రాసి మరి ఆత్మహత్య చేసుకుంది. ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

2022-23 ఏడాది వ్యవధిలోనే ఇప్పటివరకు నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇక నిన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మమైతా నాయక్. ఐఐటీ క్యాంపస్ లో M.TECH చదువుతున్న విద్యార్ధిని మమైతా నాయక్…చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకే చనిపోతున్నానని సూసైడ్ నోట్ కూడా రాసింది. ఇక విద్యార్థిని డెడ్ బాడీని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు అధికారులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news