తెలంగాణ ప్రజలకు శుభవార్త..అందుబాటులోకి విద్యుత్ ఏసీ బస్సులు

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త..అందుబాటులోకి విద్యుత్ ఏసీ బస్సులు రానున్నాయి. HYDలో 13 ఎలక్ట్రిక్ ఏసి బస్సులను వాడకంలోకి తీసుకురావాలని టి.ఎస్.ఆర్.టి.సి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓజీఎల్ సంస్థకు 550 బస్సుల ఆర్డర్ ఇచ్చింది. తొలి దశలో 550 బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఇందులో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నగరంలోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో ఎలక్ట్రిక్ ఏసి బస్సును టిఎస్ఆర్టిసి ఎండి వీసి సజ్జనార్ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news