హైదరాబాద్‌లోని మణికొండలో కూల్చివేతలు…!

-

హైదరాబాద్‌లోని మణికొండలో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే మణికొండలో కూల్చివేతలు జరుగుతున్నాయి. నెక్నాంపూర్ లో దేవా దాయ శాఖ భూమి లో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా విధించారు అధికారులు. ఇక భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు.

illegal buildings razed in Manikonda

కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసి పహారీ గోడలు నిర్మించారు ఓ రియాల్టర్. కబ్జా చేసిన వాటిని అమ్మకానికి పెట్టాడట ఆ కేటుగాడు. దేవుడి భూమికే ఎసరు పెట్టాడట కబ్జా కోరు. ఇవాళ తెల్లవారుజామునే కూల్చివేత ప్రక్రియ మొదలు పెట్టిన అధికారుల బృందం…దాదాపు అంతా కూల్చివేయనుందట.

Read more RELATED
Recommended to you

Latest news