నాగార్జున సాగర్ కట్ట మీదకి పోవడానికి ఉత్తమ్, కోమటిరెడ్డి భయపడుతున్నారు !

-

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలపై మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నాగార్జున సాగర్ కట్ట మీదకి పోవడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఎందుకు బయపడుతున్నారని చురకలు అంటించారు.

jagadesh reddy fires on uttam and komatireddy

మా ప్రభుత్వంలో మాకు కావాల్సినప్పుడు వెళ్లి నాగార్జున సాగర్ గేట్లు తెరిచే వాళ్లం.. ఇప్పుడు కేఆర్ఎంబీకి అప్పగించారు కాబట్టి మంత్రులు వెళ్ళడానికి భయపడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీళ్లు తీసుకుపోతుంటే మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి వెళ్లాల్సిన వాటా వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్నాడన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వ సెక్రటరీ ఏపీకి మీరు నీళ్లు తీసుకెళ్లటం సరైనది కాదు అని లేఖ రాసాడని వెల్లడించారు మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news