విద్యార్థులకు బిగ్ అలర్ట్…రేపటి నుంచి జేఈఈ మెయిన్

-

JEE మెయిన్ తొలి విడత ఎంట్రెన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తొలివిడత పరీక్షలు ఈనెల 24న ప్రారంభమై ఫిబ్రవరి 1తో ముగుస్తాయి.

రెండో విడత ఏప్రిల్ 6 నుంచి వారంపాటు నిర్వహించనున్నారు. JEE మెయిన్ రోజుకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news