భారీ మెజారిటీతో నిజామాబాద్‌ లో గెలుస్తున్నా – జీవన్ రెడ్డి

-

భారీ మెజారిటీతో నిజామాబాద్‌ లో గెలుస్తున్నానని పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు బాట లో ఉందని పోలింగ్ సరళి బట్టి తెలుస్తుందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నా గెలుపు కోసం కృషి చేశారన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని… రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చొగొట్టి బీజేపీ నేతలు ముందుకు వెళ్లారని ఆగ్రహించారు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి.

భారీ మెజారిటీతో నిజామాబాద్‌ లో గెలుస్తున్నా – జీవన్ రెడ్డి

బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలు శాంతి యుతంగా జరిగాయని చెప్పారు. మత సామరస్యానికి ప్రతీకగా నిజామాబాద్ నిలిచిందన్నారు. చక్కెర కర్మాగారం పున ప్రారంభానికి ప్రభుత్వం చిత్త శుద్ధి నీ ప్రజలు గుర్తించారు….సమిష్టి నాయకత్వం వల్లే విజయం వరించబోతుందని దీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారు… క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డా…. ప్రజలు మాకు ఓటు వేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news