BREAKING : కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లి, బీఆర్‌ఎస్‌ నేతలు

-

BREAKING : కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నేతలు చేరారు. కాసేపటి క్రితమే కాంగ్రెస్ లోకి చేరారు జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నేతలు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ చేరికలు జరిగాయి. ఈ తరుణంలోనే… ఖర్గే నివాసాని కి చేరుకున్నారు టీ కాంగ్రెస్ నేతలు.

కేసీ వేణుగోపాల్, మానిక్ రావు థాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఇక వీరందరి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నేతలు చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో జూపల్లి కృష్ణారావు, మెగా రెడ్డి, dr కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news