RS ప్రవీణ్ కుమార్ ఓ తుగ్లక్ – KA పాల్‌

-

RS ప్రవీణ్ కుమార్ ఓ తుగ్లక్ అంటూ విరుచుకుపడ్డారు కేఏ పాల్‌. నల్లగొండ జిల్లాలో కేఏ పాల్‌ మాట్లాడుతూ….తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తి అయినా.. 100 రూపాయల సంక్షేమం, అభివృద్ధి జరగలేదన్నారు. సాగు, తాగు నీటి సమస్య పరిష్కరించకపోతే సీఎం రేవంత్ రెడ్డి కి ఇబ్బందులు తప్పవు….తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అయ్యిందని వెల్లడించారు. నన్ను హత్య చేయడానికి.. కేసిఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారు….కేసిఆర్ పరిస్తితి చూస్తుంటే జాలి వేస్తుందని ఎద్దేవా చేశారు.

నా సొంత అన్నయ్య నన్ను హత్య చేయడానికి ప్రయత్నించి… ఆయనే హత్యకు గురయ్యారు..తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. వైజాగ్ డ్రగ్స్ కు నిలయంగా మారింది… అందులో టిడిపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రమేయం ఉందని….వైజాగ్ లో పట్టుబడిన డ్రగ్ వ్యవహారంలో టీడీపీ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.బాబు మోహన్ ను వరంగల్ నుండి పోటీ చేస్తారు, గెలిపించాలని కోరారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news