165 రోజుల తరువాత కల్వకుంట్ల కవిత తొలి పోస్ట్..ఆ ఇద్దరిని గుర్తు చేస్తూ !

-

కల్వకుంట్ల కవిత మళ్లీ సోషల్ మీడియా యాక్టివ్‌ అయ్యారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన పోస్ట్ పెట్టారు. 165 రోజుల విరామం తరువాత ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత పోస్ట్ చేయడం జరిగింది. సత్యమేవ జయతే అంటూ తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ లతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు కల్వకుంట్ల కవిత. ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

After a gap of 165 days, MLC kavitha was posted on X

https://x.com/RaoKavitha/status/1829018866388775162

Read more RELATED
Recommended to you

Latest news